Friday, 17 July 2015




GODAVARI PUSHKARALU

పోటెత్తిన జన సంద్రం.. ఈ జన భక్తిని చూసి ఇప్పటికే గోదారమ్మ పులకించిపోయి ఉంటుంది.. ఏమి ఆ పుష్కర సోయగం?? 
భక్తి పారవశ్యం తో మునిగిపోతున్న జనాలకు ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు తోడవ్వడం తో పుష్కర ఘాట్ లు అన్ని పులకిన్చిపోతున్నై.. 

గోదారమ్మా.. ప్రజలందర్నీ చల్లగా చూడు అంటూ భక్త జన సందోహం తమ కోరుకుంటున్న వేళ.. పైనుంచి ఆ దేవతలు కూడా దిగి వచ్చి పుష్కర స్నానాన్ని ఆచరిస్తున్న వేళ.. 

ఆస్వాదిద్దాం అందరం ఆస్వాదిద్దాం.. ఈ పుష్కరాల్ని.. _/\_







No comments:

Post a Comment